Thursday, May 9, 2024

విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్ ఫైర్

విశాఖ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ విధించిన ఆంక్షల వల్ల ప్రజలకు అభివాదం చేయలేకపోతున్నానని తెలిపారు. 115మందికి పైగా జనసైనికులపై కేసులు పెట్టారన్నారు. కొందరికి బెయిల్ ఇఫ్పించగలిగామన్నారు. మరికొందరికి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసిన వాళ్ల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. తమ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement