Friday, April 26, 2024

కోవిడ్ కేర్ సెంటర్ లో విద్యుత్ షాక్..ఒకరు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోవిడ్ సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. తొండవాడ గ్రామపంచాయతీ వద్ద ఉన్న ప్రభుత్వ కోవిడ్ సెంటర్ లో విద్యుఘాతంతో ఒకరు మరణించారు. కొవిడ్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తిరుపతిలోని జీవకోనకు చెందిన ఎం.సుబ్రమణ్యంగా గుర్తింపు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: షో రూమ్ మొదటి అంతస్థు నుంచి కారు బోల్తా…తరువాత ఏమైందో తెలుసా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement