Monday, April 29, 2024

ఏపీలో మ‌రొక‌రికి ఒమిక్రాన్

దేశ‌వ్యాప్తంగా రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి… అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా అయినవెల్లి మండలం నేదునూరి సావరంలో ఒమిక్రాన్‌ కేసు నమోదైన‌ట్లు వైద్య శాఖ గుర్తించింది. ఈనెల 19వ తేదన కువైట్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళకు ఒమిక్రాన్‌ వైద్యం అందిస్తున్నారు. ఈ కేసుతో ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement