Friday, May 3, 2024

Nellore: ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి ఇద్ద‌రు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొండాపురం మండలం మర్రిగుంటలో విషాద ఘ‌ట‌న నెల‌కొంది. చెరువులో ప‌డి మృతిచెందిన వారిని అనుమ(25), ప్రవీణ్(10)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement