Monday, April 29, 2024

సూక్ష్మ కళ.. ఎండిన ఆకుపై స్కూల్​ చిన్నారి చిత్రం

ముత్తుకూరు, (ప్రభ న్యూస్): ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన జగనన్న విద్యా కానుకపై సూక్ష్మ చిత్రకారుడు సోమపద్మారత్నం సూక్ష్మ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. ఎండిన నూరు వరహాల ఆకుపై స్కూలుకు వెళ్లే బాలిక చిత్రాన్ని సూక్ష్మ రూపంలో వేశారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు విద్యాసామగ్రి అందుతోంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement