Thursday, May 16, 2024

నారా లోకేష్ యువగళం 1000 కిలోమీటర్లు పూర్తి

కర్నూలు జిల్లా, ఆదోని శివారు క్యాంప్ సైట్ నుండి 77వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద నేటితో 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నేటి .సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్. ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement