Thursday, May 2, 2024

AP: వరదరాజస్వామి స‌న్నిధిలో నారా భువ‌నేశ్వ‌రి

ఇవాళ కుప్పంలో నారా భువ‌నేశ్వ‌రీ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పం శ్రీ ప్ర‌స‌న్న వ‌ర‌ద‌రాజ‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామివారి పాదాల వ‌ద్ద నామినేషన్ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

అంత‌కుముందు నారా భువ‌నేశ్వ‌కి ఆల‌య క‌మిటీ మంగ‌ళ‌వాయిద్యాల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజ‌లు నిర్వ‌హించారు. వేద‌పండితులు ఆశీర్చ‌న‌ల‌ను అంద‌జేసి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement