Thursday, May 2, 2024

Cuddapahలో దారుణ హత్య …

కడప క్రైమ్ నవంబర్ 12 (ప్రభ న్యూస్ ): కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ కలెక్టరేట్ సమీపంలోని ఎల్ఐసి క్వార్టర్స్ సముదాయంలో ఆదివారం భవాని శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు…కొడవలితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది, కార్యాలయంలో ఉన్న భవానీ శంకర్ ను మల్లికార్జున కోడవలితో దాడి చేసి విచక్షణ రహితంగా నరకడంతో తీవ్ర రక్తస్రాయమైన భవాని శంకర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది,.

ఆర్ఎల్ సంస్థ టీమ్ లీడర్ గా మల్లికార్జున పనిచేస్తూ ఉంటాడు. భవానీ శంకర్, మల్లికార్జున ఇద్దరూ ఎల్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా ఈ హత్యకు వివాహేతర సంబంధమే హత్య కారణంగా భావిస్తున్నారు, సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న కడప వన్ టౌన్ పోలీసులు ఈ హత్య ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement