Saturday, May 4, 2024

మద్యం మత్తులో హత్య

నంద్యాల సమీపంలోని కుందూ నది వద్ద సద్దాం హుస్సేన్ (23) అనే యువకుడి హత్య… మద్యం మత్తులో యువకుడిని కొందరు హత్య చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు నంద్యాల తాలూకా పోలీసులు…

Advertisement

తాజా వార్తలు

Advertisement