Saturday, May 4, 2024

విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్‌ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

మృతులు వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు గౌతమ్‌(9), అలేఖ్య(5)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు కేజీహెచ్‌కు తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement