Wednesday, May 1, 2024

Breaking: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వింజమూరు జై భీమ్ నగర్ లో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్నవారిలో తల్లి గీత (31), పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5) గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement