Wednesday, May 1, 2024

Srikakulam: రైలు ఢీకొని తల్లీ, కూతురు మృతి

రైలు ఢీకొని తల్లీ కూతురు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జగన్నాథపురంలో రైలు ఢీకొని తల్లీ, కూతురు మృతిచెందగా, మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. వీరిది ఆత్మహత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement