Saturday, May 18, 2024

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రుహుల్లా

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు ఎండి.రుహుల్లాను వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసింది. ఈ మేరకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఎండి.రుహుల్లా బిఫామ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రుహుల్లా తండ్రి మహ్మద్‌ సలీమ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement