Friday, April 26, 2024

ఎం ఎల్ సి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం

విధానమండలికి శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం కు జరిగిన ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు.524ఓట్ల మెజారిటీతో ఆయన స్వతంత్ర అభ్యర్థి అనేపు రామకృష్ణ పై విజయం సాధించారు. నర్తు రామారావుకు 632 ఓట్లు రాగా, ప్రత్యర్థి రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement