విధానమండలికి శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం కు జరిగిన ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు.524ఓట్ల మెజారిటీతో ఆయన స్వతంత్ర అభ్యర్థి అనేపు రామకృష్ణ పై విజయం సాధించారు. నర్తు రామారావుకు 632 ఓట్లు రాగా, ప్రత్యర్థి రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.
- Advertisement -