Saturday, May 4, 2024

AP: తప్పిపోయిన కవల బాలికల ఆచూకీ లభ్యం…

కర్నూలు జిల్లా (మద్దికేర): మద్దికెర మండల పరిధిలోని అగ్రహారంలో గురువారం తప్పిపోయిన కవల బాలికలు ఆచూకీ లభించింది. శుక్రవారం ఉదయం కవలలైన అపూర్వ, ఉజ్వల గ్రామ శివారులో దొరికారు.

వీరిని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేసినట్లు బాలికలు చెబుతున్నారు. వారి వివరాలు నమోదు చేసుకుని ఎస్ఐ రిజ్వాన్ భాష దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఇద్దరు దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లు బాలికలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement