Saturday, May 4, 2024

Ind vs Eng, 2nd Test : లంచ్ బ్రేక్.. భార‌త్ స్కోర్.. 103/2

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన భార‌త్ జ‌ట్టు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి 103 ప‌రుగులు చేసింది.

భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 14 ప‌రుగులు చేసి ఔట్ కాగా.. ఆ త‌ర్వాత శుభ‌మాన్ గిల్ 34 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి య‌శ‌స్వి జైస్వాల్ 51 ప‌రుగులు, శ్రేయ‌స్ అయ్య‌ర్ 4 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్లు అండ‌ర్స‌న్ ఒక వికెట్, బ‌షీర్ ఒక వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement