Saturday, May 4, 2024

LIVE from Guntur – ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలను ప్రారంభించిన జగన్…

Hon’ble CM will be Participating in “Aadudam Andhra” Programme and Addressing the Gathering..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు నేడు ప్రారంభమయ్యాయి.. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.. అనంతరం ఆయన సందేశం ఇచ్చారు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement