Thursday, May 2, 2024

క‌ర్నూలులో ల‌లిత జ్యుయెల‌ర్స్ నూత‌న షోరూం ప్రారంభం

కర్నూలు నగరంలో నూతన లలిత జ్యుయెల్లర్స్ షోరూం ను శనివారం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రారంభించారు. కర్నూలు నగరం, మేడం కాంపౌండ్ లో నూతనంగా నిర్మించిన లలిత జ్యుయెల్లర్స్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా వారు హాజరై రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి “లలితా జ్యుయెల్లర్స్ నూతన షో రూమ్” ను లాంఛనంగా ప్రారంచారు..

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స‌తీమ‌ణి, ఉమామహేశ్వరమ్మ, రాజ్యసభ మాజీ సభ్యుడు టిజి వెంకటేష్, , కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఎస్.సంజీవ్ కుమార్, ,కర్నూలు నగర మేయర్ .బీవై.రామయ్య ,డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి, రేణుక ,వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement