Wednesday, April 24, 2024

శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1.96 కోట్లు

శ్రీశైలం, అష్టాదశ పీఠాలలో ఒకటైనా శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ని మంగళవారం ఆలయ అధికారుల నేతృత్వంలో లెక్కింపు చేపట్టారు. మొత్తం 19 రోజులకు హుండీ లెక్కించగా కోటి 96 లక్షల 5వేల 93 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. వీటితో పాటు 282 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారు, తొమ్మిది కేజీల 275 గ్రాముల హుండీలో భక్తులు కానుకలు సమర్పించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement