Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురికి గాయాలు..

శ్రీశైలం : శ్రీశైలం పరిధిలోని శిఖరం సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా వ‌చ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో సున్నిపెంట ప్రభుత్వ హాస్పటల్ కు త‌ర‌లించారు. వినుకొండ నుండి శ్రీశైలం స్వామివారి దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. ఇక ఈ బస్సు శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement