Monday, May 6, 2024

రేపటి నుంచి ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి సర్వీస్ లు ప్రారంభం..

ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టులో ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. రేపు ఉదయం 10.10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు తొలి విమానం రానుంది. ఈ తర్వాత ఉదయం 10.30కి కర్నూలు నుంచి విశాఖకు తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. నేటి మద్యాహ్నం వరకు కర్నూలు/ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ అధికారులు అందించిన సమాచారం మేరకు కర్నూలు విమానాశ్రయం నుండి తొలి రోజు 28 వ తేదీ ఫ్లైట్స్ లో వస్తున్న/వెళుతున్న ప్యాసింజర్స్ సంఖ్య వివరాలు

BLR-KJB=52 ప్యాసింజర్స్
KJB-VTZ=66 మంది
VTZ-KJB=31 మంది
KJB-BLR=63 మంది
MAA-KJB=16 మంది
KJB-MAA=32 మంది

KJB – Kurnool Airport
BLR – Bangalore
VTZ -Vizag
MAA – Chennai/Madras

Advertisement

తాజా వార్తలు

Advertisement