Thursday, May 9, 2024

KNL: రైలు కింద ప‌డి ఒక‌రు మృతి

రైలు కింద ప‌డి ఒక‌రు మృతిచెందిన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మద్దికేర మండలంలోని ఎం అగ్రహారం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రమాదవశాత్తు మరణించాడా అనే విషయం రైల్వే పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement