శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానంలో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి. పలువురు అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. మెరుగైన సేవలు, పనితీరు కోసమే మొత్తం 40 మంది సిబ్బందికి స్థానచలనం కలిగించినట్టు ఈవో తెలిపారు. బదిలీ అయినవారిలో ఏఏవోలు, పర్యవేక్షకులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement