Sunday, May 5, 2024

RTC బ‌స్సు ఢీకొని వ్య‌క్తి మృతి

శ్రీశైలం : నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట బస్టాండ్ లో శుక్రవారం ఘోరం చోటు చేసుకుంది. బస్టాండ్ లో వేచి ఉన్న వ్యక్తి RTC బ‌స్సు ఢీకొన‌డంతో ఏసు (45 ) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సున్నిపెంట వాసిగా గుర్తించారు. రాజమండ్రి డిపోకు చెందిన బస్, సున్నిపెంట నుండి రాజమండ్రికి బయకు దేరుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement