Wednesday, May 1, 2024

Kurnul – సంగ‌మేశ్వ‌రుని సేవ‌లో పురందేశ్వ‌రి…..

కర్నూలు – ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి బుధవారం కర్నూల్ పర్యటించారు. ఇందులో భాగంగా జగన్నాథ గట్టుపై వెలసిన సంగమేశ్వర ఆలయం దర్శించుకున్నారు. ఈసందర్భంగా బిజెపి శ్రేణులు వారిని సాదరంగా ఆహ్వానించారు. పూల బోకెలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యాక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కే.హరీష్ బాబు, సుబ్బారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement