Monday, April 29, 2024

Kurnool: రెండు వర్గాల మధ్య ఘర్షణ : ఇద్ద‌రు మృతి

కర్నూలు జిల్లా కౌతాళంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌతాళంలో కౌతాళం మండలం కామవరం గ్రామంలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జ‌రిగింది. పరస్పర దాడుల్లో శివన్న, వీరన్న అనే వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు నరికి చంపారు. ఘటనలో మరికొంత మందికి గాయాలు. చనిపోయిన వ్యక్తి పై మళ్లీ పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం. వీరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement