Sunday, April 28, 2024

KNL: జ‌య‌రామ్ కు టికెట్ ఇవ్వ‌క‌పోతే మూకుమ్మడి రాజీనామాలే…

క‌ర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో ముస‌లం చోటుచేసుకుంది. మంత్రి గుమ్మనూరు జయరామ్ కు టికెట్ ఇవ్వాలని అనుచరుల డిమాండ్ చేశారు. జ‌య‌రామ్ కు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని గుమ్మ‌నూరు అభిమానులు, నేత‌లు మీడియా ముందు హెచ్చరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో యువ నేత ఈశ్వర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్ లు, ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement