Sunday, April 28, 2024

రోడ్డు ప్ర‌మాదంలో 15 గొర్రెలు మృతి..

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మండ‌లంలోని చెన్నoశెట్టి పల్లెలోని హైవే పై గురువారం గొర్రెల మంద‌ను గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మూగజీవులు మృతి చెందాయి. వాహనదారులు పరారయ్యారు. దీంతో గొర్రెల పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement