Monday, May 6, 2024

పుణ్య స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు మండలం లో కార్తీక మాసం సోమవారం సందర్భంగా ముగ్గురు యువకులు కృష్ణా నదిలో స్నానాలకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. గజ ఈతగాళ్ల ద్వార 2 మృతదేహాలను వెలికితీశారు.మ‌రొక మృత‌దేహం కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముగ్గురు యువకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement