Tuesday, April 30, 2024

టీడీపీ ఎమ్మెల్సీ వై. వి.బి రాజేంద్రప్రసాద్ కు కరోనా

ఉయ్యూరు – టీడీపీ ఎమ్మెల్సీ వై. వి.బి రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది కరోన లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తెలినట్లు తెలిపిన రాజేంద్రప్రసాద్.హోమ్ క్వారంటయిన్ లో ఉంటూ చికిత్స పొందుతానని తనని ఈ మధ్యలో కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement