Friday, May 17, 2024

ఉంగుటూరు ఎంపీడీఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీడీఓ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా అవినీతి ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేశారు. తహశీల్దార్, విద్యాశాఖ ఆఫీసులను అధికారులు తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement