Friday, April 26, 2024

కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ భేటీ వాయిదా..

తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన‌ కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ భేటీ వాయిదా పడింది. ఏపీ జెన్ కో సీఈ అభ్యర్థన మేరకు వాయిదా వేసినట్లు సమాచారం. సీఎం జగన్ తో సమావేశం ఉన్నందున రాలేకపోతున్నట్లు ఏపీ అధికారులు తెలిపారు. దీంతో డిసెంబర్ 3వ తేదీకి కేఆర్ఎంసీ సమావేశం వాయిదా పడింది. కాగా డిసెంబర్ 3న తుది సమావేశం నిర్వహించనున్నట్లు కేఆర్ఎంసీ తెలుగు రాష్ట్రాలకు సమాచారం అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement