Thursday, May 2, 2024

రైతు భరోసా కేంద్రంను పరిశీలించిన కలెక్టర్

కృష్ణాజిల్లా బంటుమిల్లి మండల పరిధిలోని ముంజులూరు గ్రామ రైతు భరోసా కేంద్రంను జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకస్మిక పరిశీలించారు. రైతుల అమ్మిన ధాన్యంకు సంబంధించి కూలీల హమాలీల చెల్లింపు, రవాణాల చార్జీల చెల్లింపు రైతులకు అందుతున్నాయా? లేదా? అనే విషయాలపై ఆరా తీసారు. జిల్లా కలెక్టర్ నివాస్ తోపాటు ఆర్డిఓ ఖాజావలి, బంటుమిల్లి తాసిల్దారు గోపాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement