Tuesday, April 23, 2024

క్యాంప్ కార్యాలయంలో సంబురాలు

ఘట్కేసర్ క్యాంప్ కార్యాలయంలో రైతుబంధు సంబురాలు మిన్నంటాయి. వారం రోజుల పాటు రైతుబంధు సంబురాలు జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజక వర్గంలో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర‌ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు, తదితరులు, రైతు బంధు సంబురాల్లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement