Tuesday, May 7, 2024

Konaseema – క్రూడాయిల్ లీక్ తో ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం..

కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుపాలెం ఓఎన్‌జీసీ వద్ద గ్యాస్ తో పాటు క్రూడాయిల్ కూడ లీకైంది. దీంతో మంటలు వ్యాపించాయి.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా స్థానికుల‌ను ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.. అలాగే నాలుగు ఫైరింజ‌న్ల‌తో మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేశారు.. చిన్న‌ప్ర‌మాద‌మేన‌ని , ప్ర‌జ‌లెవ్వ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ఓఎన్‌జీసీ అధికారులు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement