Friday, May 3, 2024

Delhi: ప్రియాంక గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రియాంక గాంధీతో చర్చించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ సభలపైనా చర్చించారు. అలాగే తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement