Friday, May 3, 2024

బెల్లంపల్లిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు….

బెల్లంపల్లి జూన్ 16 ( ప్రభ న్యూస్) – బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జెండాఎగరవేసి, బతుకమ్మలతో ర్యాలీ పద్మశాలి భవన్ కు వచ్చారు. అనంతరం పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్న హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement