Sunday, April 28, 2024

సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి, సీఎస్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ఉద్యోగులు చేప‌ట్టిన పెన్ డౌన్ పై, యాప్స్ డౌన్ పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పాల‌న స్తంభించ‌కుండా తీసుకోవాల్సిన ప్ర‌త్యేక ఏర్పాట్ల‌పై ఈ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement