Monday, April 29, 2024

Hyd : కాకినాడ‌లో అదృశ్య‌మైన బాలిక గాంధీ ఆస్ప‌త్రిలో మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ‌లో అదృశ్య‌మైన బాలిక హైద‌రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రిలో మృతిచెందింది. ప్రేమించిన యువ‌కుడితో వ‌చ్చి మారేడుప‌ల్లిలో జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement