Friday, May 3, 2024

ఆ జివోను వెంట‌నే ర‌ద్దు చేయండి…

మైలవరం – జి ఎస్ డబ్ల్యు ఎస్ డిపార్ట్మెంట్ వారు జారీచేసిన జిఓ ఎం ఎస్ 2 రద్దు చేయాలని కోరుతూ మైలవరం మండల కార్యదర్శులు ,సచివాలయ సిబ్బంది ఎంపీడీవో కు వినతి పత్రం సమర్పించారు పంచాయతీ రాజ్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు వాలంటీర్ల , సచివాలయ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులను వి ఆర్ ఎ లకు అప్పగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయని వెంటనే ఆ జీవోను రద్దు చేయాలన్నారు ఎంపీడీవో ఆవరణంలో జీవోను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు వీఆర్ఏలు బషీర్ రామకృష్ణ మల్లికార్జున ,లీలా ,మాధవి ,జయ హైదర్ అలీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement