Monday, April 29, 2024

సమస్యల పరిష్కారం లో ముందున్న మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డులో త్రాగు నీటి బోరు మరమ్మతులకు గురయి తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఫిర్యాదు మేరకు మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర తక్షణమే బోరు మరమ్మతులు చేయించాలని ఆదేశించి ఒకరోజు వ్యవధిలోనే బోరు మరమ్మతులు పూర్తి చేయించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement