Sunday, April 28, 2024

AP: రేపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఉమ్మ‌డి ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

16న విజ‌య‌న‌గ‌రంలో టూర్
అనూహ్యంగా ప‌ర్య‌ట‌న రద్దు చేసిన టీడీపీ
కొత్త తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డి

విజ‌య‌న‌గ‌రం – విజయనగరం, నెల్లిమర్ల ఉమ్మడి జిల్లాలో రేపు జ‌ర‌గాల్సిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన ప‌వ‌న్ కల్యాణ్ ల ఉమ్మ‌డి పర్యటన రద్దయ్యింది. ఈ మేర‌కు టీడీపీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. కొత్త తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. ఇక శ్రీరామ న‌వ‌మి రోజైన 17వ తేదీన జరగబోయే పెడన, మచిలీపట్నం ఉమ్మడి బహిరంగ సభల్లో యధాతథంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement