Thursday, May 9, 2024

సీఎం జ‌గ‌న్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌భ్యులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర సీఎస్ స‌హా 13 ఉద్యోగ సంఘాల నేత‌లు హాజ‌ర‌య్యారు. ఫిట్ మెంట్ స‌హా ఇత‌ర డిమాండ్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. 27శాతంకు త‌గ్గ‌కుండా ఫిట్ మెంట్ ఇవ్వాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. 14.29 నుంచి 27శాతం మ‌ధ్య ఫిట్ మెంట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. 27శాతానికి త‌గ్గ‌కుండా ఇవ్వాల‌ని జేఏసీ కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement