Sunday, April 28, 2024

AP : నేడు మంగ‌ళ‌గిరిలో జయహో బిసి సభ…హాజ‌రుకానున్న బాబు, ప‌వ‌న్‌…

ఇవాళ మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో జయహో బిసి సభ నిర్వ‌హించ‌నున్నారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీసీలు, టిడిపి, జనసేన కార్యకర్తలు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.బీసీలలో చేతివృత్తుల వారు ఎక్కువగా ఉన్నందున ఆయా వర్గాల అభ్యున్నతికి చేపట్టే చర్యలను ఈ సభలో ప్రకటించనున్నారు.ఈరోజు నిర్వహించే జయహో బిసి సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement