Sunday, May 5, 2024

Janasena – అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘వారాహి’ యాత్ర

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాలుగో విడత అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాలుగో విడత యాత్రను పవన్‌ ప్రారంభించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement