Thursday, May 16, 2024

Breaking: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 17పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోయాబీన్ క్వింటాల్ కు కనీస మద్దతు ధరు రూ.300లు పెంపు, కందులు క్వింటాల్ కు రూ. 300లు పెంపు, పెసర్లు క్వింటాల్ కు రూ. 480లు పెంపు, పొద్దుతిరుగుడుపై రూ.385లు కనీస మద్దతు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement