Friday, April 26, 2024

సత్యసాయి జిల్లాలో ప్రాణంతీసిన ఆన్ లైన్ రమ్మీ

ఆన్ లైన్ లోన్లు, ఆన్ లైన్ రమ్మీ గేమ్ లకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ రమ్మీ కోసం ఓ యువకుడు రూ.3లక్షలు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు హేమంత్ బాబు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement