Saturday, April 20, 2024

మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్ తో పొత్తు.. తమ్మినేని

మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. తెల్దారుపల్లిలో వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందన్నారు. తెల్డారు పల్లి కోసమే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామనడం సరికాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement