Friday, April 26, 2024

కు.ని ఆపరేషన్ బాధితులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబద్ లోని నిమ్స్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న బాధితులను పరామర్శించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తర్వాత అస్వస్థతకు గురైన మహిళలు నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతుండగా వారిని గవర్నర్ పరామర్శించారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement