Thursday, May 9, 2024

Breaking: దిశ మార్చుకున్న అసానీ తుఫాన్

అసానీ తుఫాన్ తన దిశ మార్చుకుంది. రేపు సాయంత్రంలోపుగా తీరం దాటే అవకాశముంది. మచిలీపట్నం సమీపంలో తీరే దాటే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement